జావా, యెజ్డీ, బీఎస్ఈ పేర్లతో లగ్జరీ బైకులను విక్రయిస్తున్న క్లాసిక్ లెజెండ్స్లో మహీంద్రా అండ్ మహీంద్రా పెట్టుబడులు పెట్టబోతున్నది. ఇతర ఇన్వెస్టర్లుతో కలిపి మహీంద్రా రూ.875 కోట్ల మేర పెట్టుబడి పెట్టా�
తెలంగాణలోని 8 జిల్లాల్లో సెప్టెంబర్ 4న నిర్వహించనున్న సింగరేణి జూనియర్ అసిస్టెంట్ (ఎక్స్టర్నల్)పరీక్ష కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డైరెక్టర్ (ఆపరేషన్స్) చంద్రశేఖర్ సోమవారం వివరాలు వెల్లడించ