బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు పాలన నాణ్యతలేమికి కేరాఫ్గా మారింది. రూ. వేల కోట్లతో నిర్మిస్తున్న రోడ్లు, వంతెనలు, ఎక్స్ప్రెస్ హైవేలు, ఫ్లైఓవర్లు, రైల్వే బ్రిడ్జిలు, వాటర్ ట్యాంకులు ప్రారంభానికి ముందే �
దేశంలోని పలు ప్రాంతాలను సందర్శించాలనుకుంటున్నారా? అయితే కచ్చితంగా మీ బడ్జెట్ పెంచుకోండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై టోల్ చార్జీలు సగటున 4 నుంచి 5 శాతం పెరిగాయి. సవరించిన టోల్ చార్జీల�