భారత హాకీ జట్టు జెర్సీ రంగు మార్పు హాకీ ఇండియా(హెచ్ఐ) లో రచ్చ రేపింది. కలర్ ఛేంజ్పై మొదట తమ చర్యను సమర్థించుకున్న అధ్యక్షుడు దిలీప్ టిర్కీ తాజాగా యూటర్న్ తీసుకున్నాడు.
UNESCO | ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో (UNESCO) ఎగ్జిక్కూటివ్ బోర్డులో భారత్ మరో నాలుగేండ్లపాటు కొనసాగనుంది. 2021-25 కాలానికిగాను యునెస్కో