నగరంలో కల్తీ మద్యం ముఠా గుట్టును హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రట్టు చేశారు. ఆబ్కారీ ఈడీ కమలాసన్రెడ్డి కథనం ప్రకారం...నగరంలో పెద్దఎత్తున కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు విశ్వసన
నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్, నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఈడీ కమలాసన్రెడ్డి హెచ్చరించారు.
అక్టోబర్లో రూ.11.61 కోట్ల విలువైన గంజాయి, ఇతర డ్రగ్స్ను దహనం చేసినట్టు ఎక్సైజ్శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత నెలలో ఆంధ్రా ఒడిశా బార్డ ర్ నుంచి గంజ�