ఇంటిగ్రేటెడ్ బీఈడీ (డిగ్రీ ప్లస్ బీఈడీ)లో 2025 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షకు(ఎన్సీఈటీ) ఎన్టీఏ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
CTET | దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ‘సీటెట్' జూలై 2024 నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. 19వ ఎడిషన్ సీటెట్ పరీక్షను 2024 జూలై 7న (ఆదివారం) నిర్వహించనున్నట్టు సీబీఎస్ఈ వెల్ల�