రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రూ.200 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పేర్కొన్నారు. గతంలో కోరం కనకయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధ
డబ్బు, అహంకారంతో రాజకీయాలు చేయలేరని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. తండ్రి లాంటి ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించే అర్హత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లేదని స్పష్టం చేశారు. సీఎ