కామారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. షబ్బీర్ అలీకి కేబినెట్ హోదా కల్పిస్తున్నట్
డబుల్ బెడ్ రూం ఇండ్లపై మాజీ మంత్రి షబ్బీర్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సూచించారు. ప్రజలు నాలుగు సార్లు ఓడించినా ఆయనకు సిగ్గురాలేదని మండిపడ్డారు. సోమవారం ప్రభుత్వ విప్�
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యపోరు మరోసారి బయటపడింది. కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ చైర్మన్ మదన్మోహన్రావు మాజీ మంత్రి షబ్బీర్ అలీపై పలు విమర్శలు గుప్పించారు. ఈ మేరకు సోమవారం ఆయన జిల్ల�