Minister Ramprasad Reddy | పుంగనూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అవినీతి, అక్రమాల గుట్టు రట్టు చేసేందుకు ఈనెల 5 నుంచి క్షేత్రస్థాయి పర్యటనలు చేపడుతున్నామని ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించార�
ఎమ్మెల్యేగా హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ ప్రజలను కోరారు.
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు శుక్రవారం జమ్మికుంటకు రానున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా జమ్మికుంట పట్టణానికి హెలీకాప్టర్లో చేరుకుంటారు. నాయిని చెరువు వద్దగల హెలీప్యాడ్లో దిగనున్నారు
కిర్బి పరిశ్రమ యాజమాన్యం మెడలు వంచి కార్మికులకు న్యాయం చేస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ భవన్లో కిర్బి పరిశ్రమ బీఆర్టీయూ, బీఎంఎస�