చేవెళ్ల లోక్సభ బరిలో స్వతంత్ర అభ్యర్థులు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఎన్నికల బరిలో 43 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థులతోపాటు 19 మంది జాతీయ, రాష్ట్రీయ గుర్తి�
munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కిస్తున్నారు. 686 పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత.. ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.