శాంతియుత వాతావరణంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నిర్వహించాలని జిల్లా ఎస్పీ బిరుదరాజు రోహిత్రాజు అన్నారు. కొత్తగూడెం రామచంద్ర డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆదివా�
పార్లమెంట్ ఎన్నికలకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు రామగుండం సీపీ శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని తిలక్స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆయన