నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన సోమవారం నుంచి ప్రారంభం కానున్నది. జనవరి 1న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు, మంత్రి శ్రీధర్బాబుతో కలిసి ప్రారంభిస్త
రోడ్డు ప్రమాదాల కారణంగా దేశంలో ఏడాదికి దాదాపు 15 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని ఫిక్కీ-ఈవై మంగళవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. రోడ్డు ప్రమాద మరణాల్లో భారత్ మొదటి స్థానంలో ఉన్నదని, ప్రపంచవ్యాప
పొలానికి గట్టు ఎంత ముఖ్యమో, టెక్ రంగాలకు డాటా అంతే ముఖ్యం. అలాంటిది రూ.కోట్ల విలువైన కంపెనీల డాటా చోరీకి గురవుతున్నది. 2022లో సగటున ఒక్కో డాటా చౌర్యం ఘటనలో రూ.17.6 కోట్లు ఆవిరయ్యాయి. ప్రముఖ టెక్ సంస్థ ఐబీఐం అన్