హరితహారంలో భాగంగా జిల్లాలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆమె హరితహారంపై సంబంధిత అధికారులతో సమీక్షించా
ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ | నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా ప్రతి ఒక్కరు బాధ్యతతో చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.
మంత్రి అల్లోల | ప్రభుత్వం మహోన్నత ఆశయంతో హరితహారం చేపట్టిందని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.