ఇక రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు రయ్.. రయ్మని దూసుకెళ్లనున్నాయి. డీజిల్ వ్యయాన్ని తగ్గించుకోవాలనే లక్ష్యంతో ఆర్టీసీ పర్యావరణ హితమైన ఎలక్ట్రికల్ బస్సుల వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే కాగా, రా�
ఇటీవల టీఎస్ ఆర్టీసీ బస్సు సేవలు ప్రయాణికుల ఆదరణ చూరగొంటున్నాయి. నగరంలో సిటీ బస్సులలో ప్రయాణికుల ఆక్యుపెన్సీ రోజు రోజుకూ పెరుగుతూ బస్సు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఈవీ బస్సుల తయారీ సంస్థ ఒలెక్రా గ్రీన్టెక్కు మరో రూ.185 కోట్ల విలువైన 123 ఎలక్ట్రిక్ బస్సుల తయారీ ఆర్డర్ లభించింది. ఈ ఆర్డర్ ఠాణె మున్సిపల్ ట్రాన్స్పోర్ట్ నుంచి లభించినట్ల�
బస్సుల విలువ రూ.500 కోట్లు సరఫరా చేయనున్న ఒలెక్ట్రా కంపెనీ 20 నెలల్లో అందజేసేలా ఒప్పందం హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకొనేందుకు టీఎస్ఆర్టీసీ భారీ సంఖ్యలో బస్సులకు ఆర్డర్�