Padutha Theeyaga | ఈటీవీలో ప్రసారమవుతున్న సింగింగ్ రియాల్టీ షో ‘పాడుతా తీయగా’ కార్యక్రమం వివాదాలకు వేదికగా మారింది. దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించిన ఈ కార్యక్రమం దాదాపు 30 ఏండ్లుగా కొనసాగుతున్నది.
SS Raja Mouli | ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీ రావు మృతిపట్ల టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి సంతాపం తెలిపారు. ఈ నేపథ్యంలో ట్వీట్ ద్వారా నివాళులు అర్పించారు. రామోజీకి భారతరత్న ఇవ్వడం సముచిత గౌరవం అని అన్నారు.
హైదరాబాద్ : మరోసారి మంత్రి హరీశ్రావు తన మంచి మనసును చాటుకున్నారు. ఈటీవీ వీడియో జర్నలిస్టుగా పని చేస్తూ అనారోగ్యం బారిన పడ్డ పి.వెంకటేశ్వర్లకు వైద్య, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అండగా నిలిచారు. వెంకటేశ్