SS Raja Mouli | ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీ రావు మృతిపట్ల టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి సంతాపం తెలిపారు. ఈ నేపథ్యంలో ట్వీట్ ద్వారా నివాళులు అర్పించారు. రామోజీకి భారతరత్న ఇవ్వడం సముచిత గౌరవం అని అన్నారు.
ఒక మనిషి అనేక రంగాల్లో వివిధ సంస్థలు స్థాపించి వాటిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాడు. వాటిద్వారా ఎన్నో లక్షలమందికి జీవనోపాధి, ఆశలను అందించి మార్గదర్శకంగా నిలిచారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడమే సముచితమని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అంటూ రాజమౌళి రాసుకోచ్చాడు. దీనిపై అల్లు అర్జున్ రిప్లయ్ ఇస్తూ.. నా మనసులో కూడా అదే భావన కలిగింది సార్. మీరు నా హృదయంతో మాట్లాడారు. దానికి గాత్రదానం చేసినందుకు ధన్యవాదాలు అంటూ బన్నీ తెలిపాడు.
ONE man with his 50 years of resilience, hardwork and innovation provided employment, livelihood and hope for millions. 🙏🏻🙏🏻
The only way we can pay tribute to Ramoji Rao garu is conferring him with “BHARAT RATNA”
— rajamouli ss (@ssrajamouli) June 8, 2024
I had the same feeling in my heart sir . You spoke my heart . Thank you for voicing it 🙏🏽
— Allu Arjun (@alluarjun) June 8, 2024