అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయి తప్పుడు ప్రచారంతో ఆందోళనకు గురిచేయొద్దు మంత్రి ఈటల రాజేందర్ వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 19: రాష్ట్రంలో కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని వైద్యారోగ్యశాఖ �
డోసులు లేక నిన్న వ్యాక్సినేషన్ నిలిపివేశాం 25 ఏండ్లు నిండినవారికి ఇవ్వాలని కోరాం చికిత్స ప్రొటోకాల్ ప్రకారమే ఆక్సిజన్ కొరత తీర్చేందుకు రెమ్డెసివిర్ పంపిణీ కేంద్రం వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేం�
కరోనాను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధం ప్రైవేట్ దవాఖానలు బాధ్యతగా ఉండాలె చివరి నిమిషంలో గాంధీకి పంపొద్దు వైరస్ తీవ్రంగా ఉన్నది.. నిర్లక్ష్యం తగదు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేక ప్రతి�
అందుబాటులోకి మరో 10 వేల పడకలు ప్రైవేట్లో 50% బెడ్స్లో ప్రభుత్వ ధరలకే వైద్యం అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు 97 శాతం మందిలో కరోనా లక్షణాలు లేవు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్, ఏప్రిల్�
పక్కరాష్ర్టాల నుంచే తెలంగాణలో వ్యాప్తి కొవిడ్ నిబంధనలు విధిగా పాటించాలి వైరస్ను వ్యాపార కోణంలో చూడొద్దు ప్రైవేట్ దవాఖానలకు మంత్రి ఈటల సూచన హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ)/తెలుగు యూనివర్సిటీ: �
కరోనా వ్యాప్తితో వ్యాక్సిన్కు డిమాండ్ ఏ మందు మంచిదంటూ ఆరాలు పంపిణీ కేంద్రాలు పెంచిన ప్రభుత్వం హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): కరోనా కేసులు పెరుగుతుండటంతో టీకాకు డిమాండ్ పెరుగుతున్నది. మొదట్ల�
సెలూన్లకు ఉచిత కరెంట్పై హర్షం వ్యక్తంచేసిన మంత్రి ఈటల కృతజ్ఞతలు తెలిపిన టీఆర్ఎస్ నేత కిశోర్ హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ):రాష్ట్రంలోని క్షవర వృత్తిశాలలు, లాండ్రీ షాపులు, దోభీ ఘాట్లకు ఉచిత వి
మంత్రి ఈటలతో గవర్నర్ తమిళిసై రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై వాకబు 4 సూత్రాలతో వైరస్ నుంచి రక్ష:మంత్రి ఈటల హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ)/అమీర్పేట్: రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం ప్రత్యేకం
కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న వేళ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ 4 సూత్ర
ఆధునిక సాంకేతికత ఆధారంగా ట్రేసింగ్ గతంలో అనుమతించిన దవాఖానల్లో కరోనా చికిత్స అధిక ఫీజులు వసూలుచేస్తే చర్యలు సమీక్షలో మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): గతంలో కొవిడ్ చికిత్స అ�
హైదరాబాద్ : కేంద్రం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు మానుకోవాలని, ఎలుకల బాధకు ఇల్లుని తగులబెట్టుకోవద్దని రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నగరంలోని రవీంద్రభారతిలో శుక్రవారం జరి�