కళ్యాణలక్ష్మి, ఆసరా పథకాలు పంటలో పరిగె ఏరుకోవడం లాంటివి.పేదల సాధికారత కోసం దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై బీసీ అని చెప్పుకునే ఈటల రాజేందర్ మంత్రి హోదాలో 2021 �
నిగ్గుతేల్చిన ప్రత్యేక విచారణ కమిటీ అచ్చంపేట, హకీంపేటలో విచారణ 20 మంది బాధితుల వాంగ్మూలం ప్రభుత్వానికి కమిటీ నివేదిక మంత్రివర్గం నుంచి ఈటల బర్తరఫ్ సీఎం సూచనతో గవర్నర్ ఆదేశం హైదరాబాద్, మే 2 (నమస్తే తెలం�
చర్యలకు సిద్ధమైన అధికార యంత్రాంగం హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): మంత్రి ఈటల రాజేందర్ కుటుంబం కబ్జాలో ఉన్న అసైన్డ్ భూముల స్వాధీనానికి అధికార యంత్రాంగం సిద్ధమైంది. తమ భూములను మంత్రి ఈటల స్వాధీనం చేసుక�
ఇదీ.. ఈటల అసలు కథ ఒక పార్టీ లేదా ప్రభుత్వం ఏ వ్యక్తికైనా పదవులు హోదాలు కల్పిస్తే.. సదరు హోదాలను పార్టీ పటిష్ఠానికి లేదా ప్రజల అభివృద్ధికి వినియోగించాలి. లేదా పార్టీ ఆశయం సిద్ధించేందుకు ఉపయోగించాలి. ఇదే సమయ�
100 ఎకరాల అసైన్డ్ భూమిలో మంత్రి కుటుంబం కబ్జా రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ పెను భూ వివాదంలో కూరుకుపోయారు. బడుగు బలహీన వర్గాలకు కేటాయించిన అసైన్డ్ భూమిని చట్టవ్యతిరేకంగా ఈటల తన కుటుంబసభ్యుల పేరు మీదికి మ
వివర్ణమైన ముఖంతో విలేకరుల సమావేశానికి.. నీళ్లు తాగి.. నీళ్లు నమిలి.. ప్రభుత్వం తీసుకుంటే ఒప్పు..నేను చేస్తే తప్పా: మంత్రి ఏ విచారణకైనా సిద్ధమంటూ రొటీన్ పొలిటికల్ డైలాగు అసైన్డ్ భూమి స్వాధీన యత్నంపై ఒప్ప�
రైతుల ఫిర్యాదుతో కదిలిన తేనెతుట్టె వీడుతున్న పాత అక్రమాల గుట్టు పౌర సరఫరాల మంత్రిగా ఉండగా ఆ శాఖలో భారీగా అవకతవకలు? వాటిలోనూ ఈటలకు పాత్ర! విచారణ ఖాయమన్న అధికారవర్గాలు హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగా�
అసైన్డ్ భూమికి ఈటల జమున పేరున పట్టా ఈటల నితిన్రెడ్డి పేరుమీదికి కోర్టు నిషేధించిన భూమి హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): అసైన్డ్ భూముల అమ్మకాలు, కొనుగోలు చేయవద్దని పీవోటీ చట్టం-1977 స్పష్టంగా చెప్త
ప్రైవేటు ఆసుపత్రులు కరోనా చికిత్సకోసం అధిక ధరలు వసూలు చేయరాదని ప్రభుత్వం నిర్ణయించిన ధరకే చికిత్సఅందించాలని రాష్ర్ట వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
హోంఐసొలేషన్లోనివారికి రోజూ రెండుసార్లు ఆశావర్కర్లు వెళ్లి స్వయంగా చెక్చేయాలి వసతి లేనివారికి ప్రభుత్వ సెంటర్లు టెలిమెడిసిన్ ద్వారా అనుమానాల నివృత్తి అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలి వైద్యారోగ�
దేశంలోనే తొలిసారి వాయుసేన విమానాలు వాడిన రాష్ట్ర సర్కార్ హైదరాబాద్ నుంచి ఒడిశాకు 8 ట్యాంకర్లు ఆక్సిజన్ నింపుకొని అవి తిరుగు పయనం 27న రాష్ర్టానికి చేరనున్న ఆక్సిజన్ ట్యాంకర్లు పర్యవేక్షించిన మంత్రి �
వ్యాక్సిన్లు, ఇంజెక్షన్ల వాటాలో కేంద్ర సర్కారు పక్షపాతం గుజరాత్కు 1,63,500 ఇంజెక్షన్లు..తెలంగాణకు 21,500 మాత్రమేనా? టీకాలు కేంద్రానికి చౌక.. మాకు ఎక్కువ ధర ఆక్సిజన్ కొరత వస్తే కేంద్రానిదే బాధ్యత కేంద్రం నుంచి ఎ�