పార్టీకి, నాయకుడికి లాయల్గా లేడు.. ప్రజలవైపు అసలే లేడు ఆస్తులు కూడబెట్టుకొనేందుకే మంత్రి పదవి వాడుకున్నాడు రాజకీయాలుచేసే హక్కులేదు.. ఆయన వెంట ఎవరూ వెళ్లరు మాజీమంత్రి మోత్కుపల్లి విమర్శ హైదరాబాద్, మే 6 (�
సాధారణంగా ఎక్కడైనా సరే ఒక క్యాబినెట్ మంత్రి అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలు వస్తే.. ప్రతిపక్ష పార్టీలన్నీ అతనిపై దుమ్మెత్తిపోస్తాయి. పదవికి రాజీనామా చేయాలని పట్టుబడతాయి. సంబంధిత మంత్రిని డిస్మిస్ చేయ
గుర్తించిన ప్రత్యేక విచారణ కమిటీ మొత్తం అక్రమ నిర్మాణాలు 160 తదుపరి చర్యగా ఖాళీ స్థలాల సర్వే వేగంగా విచారణ: రఘునందన్రావు రైతుల భూమి పత్రాల పరిశీలన విచారణకు హాజరైన అధికారులు దేవరయాంజాల్ సీతారామస్వామి ఆ�
తెరపై బినామీలు.. వెనుక సూత్రధారులు.. అనుమతులు లేకుండా అనేక నిర్మాణాలు ఈటల నిర్మాణాలకూ అనుమతుల్లేవు!.. ఇతర నిర్మాణదారులు ఈటల బినామీలే? లెక్కలు తీస్తున్న ప్రత్యేక విచారణ కమిటీ.. త్వరలో ప్రభుత్వానికి నివేదిక �
ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు సంపత్ సోషల్మీడియాలో వైరల్ అవుతున్న వీడియో హుజూరాబాద్, ఏప్రిల్ 5: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్య�
దేవర భూములపై ఈటల ‘దివాన్’ రాజకీయం విధాన నిర్ణయం తీసుకోవాలన్న దివాన్ కమిటీ ఆ రిపోర్టుతో పట్టాల కోసం ఈటల ప్రయత్నాలు క్రమబద్ధీకరణపై అసెంబ్లీలోనూ ప్రస్తావన పలువురు సీఎంల చుట్టూ ఈటల ప్రదక్షిణలు 2011లో హైక�
కళ్యాణలక్ష్మి, ఆసరా పథకాలు పంటలో పరిగె ఏరుకోవడం లాంటివి.పేదల సాధికారత కోసం దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై బీసీ అని చెప్పుకునే ఈటల రాజేందర్ మంత్రి హోదాలో 2021 �
నిగ్గుతేల్చిన ప్రత్యేక విచారణ కమిటీ అచ్చంపేట, హకీంపేటలో విచారణ 20 మంది బాధితుల వాంగ్మూలం ప్రభుత్వానికి కమిటీ నివేదిక మంత్రివర్గం నుంచి ఈటల బర్తరఫ్ సీఎం సూచనతో గవర్నర్ ఆదేశం హైదరాబాద్, మే 2 (నమస్తే తెలం�
చర్యలకు సిద్ధమైన అధికార యంత్రాంగం హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): మంత్రి ఈటల రాజేందర్ కుటుంబం కబ్జాలో ఉన్న అసైన్డ్ భూముల స్వాధీనానికి అధికార యంత్రాంగం సిద్ధమైంది. తమ భూములను మంత్రి ఈటల స్వాధీనం చేసుక�
ఇదీ.. ఈటల అసలు కథ ఒక పార్టీ లేదా ప్రభుత్వం ఏ వ్యక్తికైనా పదవులు హోదాలు కల్పిస్తే.. సదరు హోదాలను పార్టీ పటిష్ఠానికి లేదా ప్రజల అభివృద్ధికి వినియోగించాలి. లేదా పార్టీ ఆశయం సిద్ధించేందుకు ఉపయోగించాలి. ఇదే సమయ�
100 ఎకరాల అసైన్డ్ భూమిలో మంత్రి కుటుంబం కబ్జా రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ పెను భూ వివాదంలో కూరుకుపోయారు. బడుగు బలహీన వర్గాలకు కేటాయించిన అసైన్డ్ భూమిని చట్టవ్యతిరేకంగా ఈటల తన కుటుంబసభ్యుల పేరు మీదికి మ