తెలంగాణకు కేంద్రం ఇచ్చేదేం లేదు హుజూరాబాద్ ఎన్నికకు ప్రతిదీ లింక్ పెడుతున్నరు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హుజూరాబాద్ రూరల్, జూలై 22 : హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిస్తే ఏంచేస్తారని
సానుభూతి కోసమే దుష్ప్రచారం హత్య కుట్ర నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటా ఈటలపై మంత్రి గంగుల ఫైర్ కరీంనగర్. జూలై 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హుజూరాబాద్లో ఓటమి భయంతోనే బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ స�
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా పయనిస్తున్నది. ఇది గిట్టని కొందరు రెండేండ్ల నుంచే కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారు. చాపకింద నీరులా అసమ్మతివాదులను కూడగట్టే ప్రయత్నంల�
బీజేపీలోని పరిణామాలపై శ్రేణుల్లో ఆందోళన బత్తినివానిపల్లెలో బహిర్గతమైన విభేదాలు వరంగల్, జూలై 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి): హుజూరాబాద్ ఉప ఎన్నిక లక్ష్యంగా ఈటల రాజేందర్ తలపెట్టిన ‘ప్రజా దీవెన పాదయాత్ర’
తెలంగాణ అమరవీరుల, బీసీ, దళిత సంఘాల ఐక్యవేదికల అల్టిమేటం హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ నుంచి తప్పుకోవాలని, లేదంటే ఓడించి తీరుతామని ఈటల రాజేందర్కు తెలంగాణ ఉద్యమకారుల ఐక్య
పంపిణీ చేసిన గోడ గడియారాన్ని నేలకేసి బాదిన ఈటల బాధితుడు ఓటు అడిగేందుకు వస్తే తరిమికొడుతామంటూ హెచ్చరిక హుజూరాబాద్ టౌన్, జూలై 17: బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ సతీమణి జమునారెడ్డికి కరీంనగర్ జిల్లా హుజూర�
ఈటల తీరువల్లే నియోజకవర్గానికి నష్టం ముదిరాజ్ మహాసభ నేత మదన్కుమార్ వీణవంక, జూలై 17: ఈటల రాజేందర్ వల్లే హుజూరాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి, టీఆర్ఎస్ న
అందుకే కుట్టుమెషిన్లు, వాచీల పంపిణీ రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా విమర్శ ఇల్లందకుంట, జూలై 17: బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్కు ఓటమి భయం పట్టుకున్నదని అందుకే ఇంటింటికీ కుట్టుమెషిన్లు, గోడ గడియారాల�
ప్రతి గ్రామంలో బస్సు యాత్ర చేపడుతాం ఈటల దళిత బాధితుల సంఘం అధ్యక్షుడు సంపత్ రవీంద్రభారతి, జూలై 15: మాజీ మంత్రి ఈటల రాజేందర్ అరాచకాలను ప్రజలకు తెలియజేసేందుకు హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్ర తి గ్రామంలో త�
ఓడిపోతాననే భయంతోనే నోట్ల కట్టలు, కుంకుమ భరిణిలు పంచుతున్నవా! ప్రజల మద్దతు ఉంటే ఇంత భయమెందుకు? ఓట్ల కోసం గింత దిగజారుడు రాజకీయాలా? జిమ్మిక్కులతో ప్రజల మనసు గెలువలేవు ఈటలపై మంత్రి హరీశ్రావు మండిపాటు ప్రజ�
ఎమ్మార్పీఎస్ను చీల్చే కుట్ర చేసిండు ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ కమలాపూర్, జూలై 15: బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ మాదిగల ద్రోహి అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. �
ఎమ్మార్పీఎస్ నిర్వీర్యానికి కూడా కుట్ర అక్రమ ఆస్తులకు బినామీలు ఓసీలే బీసీలకు విలువ ఇవ్వని టక్కరి ఈటల ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ మండిపాటు హుజూరాబాద్ టౌన్, జూలై 8: మాదిగలకు నమ్మక ద్ర
ఎన్నికలు రాకముందే బీజేపీ ఎర జమ్మికుంటకు కుట్టుమెషిన్లు, వాచీలు గోదాంలో నిల్వ చేసినట్టు వీడియో వైరల్ జమ్మికుంట, జూలై 6: హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రలోభపర్వం మొదలైంది. ఉపఎన్నిక రాక ముందే బీజేపీ నాయకుడు �
హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవం ఢిల్లీకి తాకట్టు యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రెటరీ వంశీయాదవ్ 150 మందితో కలిసి యూత్ కాంగ్రెస్కు రాజీనామా ఈటలను ఓడిస్తామని ప్రతిన.. భారీ బైక్ ర్యాలీ జమ్మికుంట, జూలై