కర్ణాటకలో గెలిచినం.. తెలంగాణలోనూ మేమే అంటున్న కాంగ్రెస్ నేతల మాటలు నమ్మితే అంతే సంగతులు. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా గడవకముందే.. మూడు చెరువుల నీళ్లు తాగించినంత పనిచేశారని ప్రజలు లబో�
కరోనా కాలంలో ఎక్కడికెళ్లినా నో మాస్క్ నో ఎంట్రీ బోర్డులు కనిపించేవి. అవి కనుమరుగు కావడంతో ప్రస్తుతం వాటి స్థానంలో కొత్తరకం బోర్డులు దర్శనం ఇవ్వబోతున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకుల, ప్రజాప్రతినిధుల ఇళ్ల�