పంటల సాగుకు ఎస్సారెస్పీ నీటిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కేశవపట్నం, కరీంపేట్ గ్రామాల రైతులు రోడ్డెక్కారు. నెలాఖరు వరకు నీళ్లు ఇవ్వకపోతే దాదాపు 300 ఎకరాల్లో పంటలు ఎండిపోతాయని ఆందోళన వ్యక�
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటినిల్వ సామర్థ్యం ఏటా తగ్గుతూ వస్తున్నది. ప్రాజెక్ట్ నిర్మాణ సమయం నుంచి 2022 సంవత్సరం వరకు ఈ ప్రాజెక్ట్ సామర్థ్యం దాదాపు 31.5టీఎంసీలు తగ్గింది. ప్రస్�
ఈ వానకాలం సీజన్లో పాలేరు నియోజకవర్గంలో ఆయకట్టు చివరి భూములకు కూడా ఎస్సారెస్పీ నీళ్లు అందించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అందుకోసం ఇరిగేషన్ అధికారులు చర్యలు తీస�