ఉపాధ్యాయులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించటం సరికాదని, ఇది విద్యారంగ తిరోగమన చర్య అని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ ఈశ్వర్ రెడ్డి మండిపడ్డారు. పట్టణంలోని ప్రభుత్వ ఉ�
పుట్టపర్తి సాయిబాబా మహత్యం, విశిష్టతను నేటి తరాలకు తెలియజేయాలనే లక్ష్యంతో సాయివేదిక్ ఫిలింస్ సంస్థ రూపొందిస్తున్న ‘శ్రీసత్యసాయి అవతారం’ చిత్రం గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది.