Air India | మధురై నుంచి సింగపూర్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ (Air India Express) ఫ్లైట్ 684కు బెదిరింపులు (bomb threat) వచ్చిన విషయం తెలిసిందే.
రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత ప్రేమ్ చంద్ బైర్వా కుమారుడు ఓపెన్ టాప్ జీపు నడుపుతూ రీల్ షూటింగ్ చేయడం, ఆయన వాహనానికి రెండు పోలీస్ వాహనాలు ఎస్కార్టుగా రావడం విమర్శలకు దారితీసింది.
ఎస్కార్ట్తో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న రెండు అంతర్రాష్ట్ర ముఠాలు పట్టుబడ్డాయి. మేడ్చల్ జోన్ పోలీసులకు ఒక ముఠా పట్టుబడగా.. మరోముఠా మాదాపూర్ జోన్ పోలీసులకు చిక్కింది. ఈ రెండు ముఠాల నుంచి రూ. 3 కోట్ల �
singapore airlines:సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమానానికి ఫైటర్ జెట్స్ ను ఎస్కార్ట్గా పంపారు. దీనిపై సింగపూర్ రక్షణ శాఖ ఓ ప్రకటన చేసింది. తన చేతిలో ఉన్న బ�
డీఏసీ ఆమోదం న్యూఢిల్లీ, జూన్ 6: దేశీయంగా తయారైన రూ. 76,390 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డీఏసీ సోమవారం ఆమోదం తెలిపింది. ఇందులో నౌకాదళం కోసం రూ.36వేల కోట్ల