సంగారెడ్డి : రిమాండ్లో ఉన్న ఓ ఖైదీ కాలకృత్యాలు తీసుకుంటానని చెప్పి పోలీసుల కళ్లు కప్పి పరారయ్యాడు. పరారైనా ఆ ఖైదీని సంగారెడ్డి పట్టణ పోలీసులు గంట వ్యవధిలోనే పట్టుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం సంగారెడ్డి �
న్యూఢిల్లీ: పోలీసుల కండ్లలో కారం చల్లి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తప్పించుకున్నాడు. ఈ సందర్భంగా పోలీసులు కాల్పులు జరుపగా అతడి అనుచరుల్లో ఒకరు మరణించగా మరొకరు గాయపడ్డాడు. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం �