42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్తో ఈ నెల 29న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజే ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని, సమావేశాలు జరుగకుండా అడ్డుకోవా
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అసమర్థ పాలనతోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణ, గోదావరి జలాల దోపిడీ కుట్రకు తెరలేపాడని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ధ్వజమెత్తారు. కాచిగూడలోని ఓ హోటల్�