తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కాంస్య విగ్రహాన్ని త్వరలోనే నిర్మల్ పట్టణంలో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ని�
ఎమ్మెల్యే రామన్న | వివిధ రకాల కాలుష్యం వల్ల నాశనం అవుతున్న ప్రకృతిని కాపాడాలంటే ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
అమరావతి: చనిపోయిన పెంపుడు కుక్క విగ్రహాన్ని ఒక వ్యక్తి ఏర్పాటు చేశాడు. ఐదవ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశాడు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఈ ఘటన జరిగింది. అంపాపురానికి చెందిన సుంకర జ్ఞాన ప్రక�