ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) పెట్టుబడులు వరుసగా రెండో నెలా పడిపోయాయి. గత నెల సెప్టెంబర్లో రూ.30,421 కోట్లకే పరిమితమైనట్టు శుక్రవారం భారతీయ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) విడుదల చేసిన గణాంకాల�
ఆగస్టులో రూ.8,666 కోట్లు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: దేశంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వరుసగా ఆరో నెలలో భారీ పెట్టుబడుల్ని ఆకర్షించాయి. ఆగస్టు నెలలో ఈక్విటీ ఫండ్స్లోకి రూ.8,666 కోట్ల పెట్టుబడులు తరలివచ్చినట్లు