సహజంగా ఇంజినీరింగ్.. అగ్రికల్చర్.. ఫార్మసీ కోర్సుల్లో ఇంటర్ సెకండియర్ పూర్తిచేసిన వారే చేరుతారు. మొత్తంగా టీనేజర్లే అత్యధికంగా ఎప్సెట్కు దరఖాస్తు చేస్తారు. కానీ ఆరు పదులు, ఐదు పదుల వయస్సులవారు సైత�
ఏదైనా ఫైల్ పంపిస్తే వెంటనే ఆమోదించడమో.. తిరస్కరించడమో చేయాలి. అత్యవసర అంశమైతే చకా చకా నిర్ణయాలు తీసుకోవాలి. కానీ పెండింగ్ పెడితే జరిగే నష్టం అంతా ఇంతా కాదు.