కాంగ్రెస్ సర్కార్ డ్రీమ్ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అశాస్త్రీయ విధానంలో సాగుతున్న ప్రణాళికలపై అభ్యంతరాలు తీవ్రతరం అవుతున్నాయి. అధ్యయనం లేకుండా, పర్యావరణ ప్రభావాలను అంచనా వేయకుండా గు
సిర్సపల్లి శివారులో ప్రతిపాదించిన డంప్ యార్డు (వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్) దడ పుట్టిస్తున్నది. ఈ ప్లాంట్ ఏర్పాటైతే.. అందులో నుంచి వెలువడే విషవాయువులు, రసాయనాలతో గాలి, నీరు కలుషితం కావడంతోపాటు ఆరోగ్యాలక�
మనం ఉండే ఈ భూమి మనదే. మన ఇల్లు ఇక్కడే ఉంటుంది. మన స్కూలు ఇక్కడే ఉంటుంది. మనం ఆడుకునే చోటూ ఇక్కడే ఉంటుంది. మనకు ఇష్టమైన వాళ్లంతా ఈ నేల మీదే నివసిస్తారు. మనం పుట్టిందీ, గిట్టాక కలిసిపోయేదీ ఈ మట్టిలోనే. ఇంతటి అను�
Minister KTR | తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు చేసిన ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మానవ ప్రయత్నం హర�