ENGvIND: ఓవల్లో సిరాజ్ హీరో అయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో అయిదు వికెట్లు తీసి ఇంగ్లండ్ను దెబ్బతీశాడు. దీంతో ఆఖరి టెస్టులో ఇండియా ఆరు పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 2-2తో సమం చేసింది.
ENGvIND: ఇంగ్లండ్తో జరుగుతున్న అయిదో టెస్టులో.. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో తొలి రోజు భోజన విరామ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 72 రన్స్ చేసింది. సాయిసుదర్శన్ 25, గిల్ 15 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. జై�
ENGvIND: అయిదో టెస్టు మ్యాచ్లో.. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్.. బౌలింగ్ చేసేందుకు నిర్ణయించారు. బుమ్రా, స్టోక్స్ ఈ మ్యాచ్లో ఆడడం లేదు.
ENGvIND: ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నది. భారత జట్టులో మూడు మార్పులు చేశారు. బుమ్రా, శార్దూల్, సాయిని తప్ప�