దేశంలో హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నానికి కేంద్రం తెరతీసిందా?. అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. వచ్చే ఏడాది నుంచి ఏడాదికి రెండు సార్లు పదో తరగతి బోర్డు పరీక్షలు నిర్వహించనున్నట్టు సీబీఎస్ఈ ఇటీవ�
ఇంగ్లిష్ సబ్జెక్టులోనూ కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అంతర్భాగం కాబోతున్నది. అయితే ఏఐకి సంబంధించిన పరిచయం మాత్రమే ఇంటర్ పాఠ్యాంశంగా ఉంటుంది. విద్యార్థులకు ఆయా అంశంపై ప్రాథమిక పరిజ్ఞా�