మనఊరు -మన బడి పథకంతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతున్నాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై విద్యార్థులకు డిక్షనరీలను పంపి
ఖమ్మం జిల్లాలో 1,215 ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లిష్ మీడియం చదువుతున్న విద్యార్థులు 53,076 మంది 11 మండలాల్లో ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న వారే ఎక్కువ ‘మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పు�
అది దేశ స్వాతంత్య్రానికి పూర్వమే ప్రారంభమైన పాఠశాల. తొలుత ఉర్దూ మీడియం మాత్రమే ఉన్న ఆ పాఠశాల కాలక్రమేణా తెలుగు మీడియం పాఠశాలగా మారింది. కాలంతో పాటు మారుతూ, తనను తాను ఆధునీకరించుకుంటూ ఇంగ్లిష్ మీడియాన్న