స్నేహితులతో కలిసి చేసిన విహార యాత్ర విషాదంగా ముగిసింది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని దూలపురం అటవీప్రాంతంలో ఉన్న నిషేధిత మాసలొద్ది జల పాతంలో పడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఎస్సై జక్కుల సతీశ�
మాదక ద్రవ్యాల ముఠా గుట్టు రట్టయింది. సప్లయర్ తోపాటు ముగ్గురు డ్రగ్స్ వినియోగదారులు అరెస్టయ్యారు. మాదక ద్రవ్యాల నిరోధక యంత్రాంగం ఈ ముఠా చుట్టూ ఉచ్చు బిగించిన సమయంలో డ్రగ్స్కు బానిసగా మారి ప్రాణాలు కో�