టీజీ ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. మే డే సందర్భంగా గురువారం పరీక్షలకు విరామం ప్రకటించారు. ఇంజినీరింగ్ విభాగానికి ఈ నెల 2,3,4 తేదీల్లో మొత్తం ఆరు సెషన్లల్లో పర
టీఎస్ ఎంసెట్ పరీక్ష షెడ్యూల్లో మార్పులు జరిగాయి. మే 7 నుంచి 11 వరకు నిర్వహించే ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష తేదీలను మార్చినట్టు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు తెలిపారు. ఎంసెట్ ఇంజినీ�