హెచ్ఎండీఏ కార్యకలాపాలపై కమిషనర్ దాన కిశోర్ శనివారం సమీక్ష చేశారు. ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా పనిచేస్తున్న హెచ్ఎండీఏ పరిధిలోని ప్రతి విభాగం పనితీరును ఉన్నతాధికారులతో చర్చించారు.
జిల్లాలో ఇంజినీరింగ్ శాఖ ద్వారా చేపట్టిన పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని జడ్పీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ రాజ్ ఈఈ, డీఈ, ఏఈలతో బుధవారం సమీక్షా సమావేశాన్ని ని
జిల్లాలో ఎన్నికల కమిషన్ నిబంధనలను విధిగా పాటించాల్సిందేనని సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శరత్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇంజినీరింగ్ శాఖల అధికారులతో కలె