గత కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి తాజా సారథి రోహిత్ శర్మ అండగా నిలిచాడు. ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ లో విఫలమైతే కోహ్లీని జట్టునుంచి తప్పిస్తారని వార్తలు వస్త�
టీమిండియా సారథి అయ్యాక అపజయమనేదే లేకుండా దూసుకుపోతున్నాడు రోహిత్ శర్మ. నాయకుడిగా బాధ్యతలు చేపట్టాక అతడు ఆడిన ఏ ఒక్క మ్యాచ్ లో కూడా టీమిండియా ఓడిపోలేదు. ఈ క్రమంలో పలు రికార్డులు బద్దలు కొట్టుకుంటూ వస్తున