భీమ్గల్ మండలంలోని సంతోష్నగర్ తండా సమీపంలో ఎక్సైజ్ ఏసీ ఎన్ఫోర్స్మెంట్ బృందం శుక్రవారం దాడులు నిర్వహించి గంజాయి ని పట్టుకుంది. భీమ్గల్ కు చెందిన షేక్ మజాస్ గంజాయి తరలిస్తూ ఎన్ఫోర్స్మెంట్�
చౌ కధర దుకాణాలపై పౌర సరఫరాలశాఖ అధికారులు గురువారం దాడులు చేశారు. ఈ దాడుల్లో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఓ సంఘం నా యకుడి దుకాణానికి అధికారులు సీల్ వేయడం పా లమూరులో హాట్టాపిక్గా మారింది.