దేశంలో వాయు కాలుష్యం 2022లో 19.3 శాతం తగ్గింది. ఆ ఏడాది ప్రపంచంలో బంగ్లాదేశ్ తర్వాత భారత్లోనే వాయు కాలుష్యం అధికంగా తగ్గిందని, దీంతో భారతీయుల సగటు ఆయుర్దాయం ఏడాదిపాటు పెరిగిందని షికాగో యూనివర్సిటీలోని ఎనర�
ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా దేశ రాజధాని ఢిల్లీ నిలిచింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కాలుష్య స్థాయి ఇలాగే కొనసాగితే అక్కడి ప్రజలు 11.9 ఏండ్ల జీవితకాలాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నదని తాజా అధ్యయనం హెచ్చరించ�
Air Pollution: ఢిల్లీలో పొల్యూషన్ పీక్ స్టేజ్లో ఉంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఆ సిటీ నిలిచింది. ఇక ఆ నగరంలో నివసిస్తున్న వారి జీవిత కాలం 12 ఏళ్ల వరకు తగ్గుతున్నట్లు అంచనా వేశారు. ఢిల్లీ ప్రా�
Delhi Indore Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఇటీవల తీవ్రస్థాయికి చేరిన విషయం తెలిసిందే. పాఠశాలలు మూసివేయడంతో పాటు నిర్మాణాలు, కూల్చివేతలు, డీజిల్ జనరేటర్ల వినియోగంపై నిషేధించాల్సిన పరిస్థితి
వాయు కాలుష్యం( Air pollution ) ఉసురు తీస్తోంది. ముఖ్యంగా ఇండియాలోని 40 శాతం మంది ప్రజలు ఈ వాయు కాలుష్యం బారిన ఎక్కువగా పడుతున్నట్లు అమెరికా రీసెర్చ్ గ్రూప్ వెల్లడించింది.