సుమారు 15ఏళ్లుగా రెవెన్యూశాఖ ల్యాండ్ బ్యాంక్లో ఉన్న స్థలం చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చి షెట్టర్లు నిర్మిస్తున్న ఘటన ఫిలింనగర్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. షేక్పేట మండలం సర్వే నంబర్�
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం శివనేనిగూడెం గ్రామ పరిధిలోని మహాలింగస్వామి ఆలయ భూములను(గుట్టలు) చిట్యాల తహసీల్దార్, ఆర్ఐ, సర్వేయర్లు అధికార పార్టీ నాయకులతో కుమ్మకై గ్రామానికి చెందిన ఓ కుటుం బం కబ్జా చేస