గ్రేటర్ వరంగల్లో ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం నగర ప్రజాప్రతినిధులతో హైదరాబాద్లో ప్రత్యేక సమావేశం నిర్వహిం
పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సీడీఎంఏ సత్యనారాయణ విశేష కృషి చేశారని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ అన్నారు.