వ్యవసాయరంగంలో రోజురోజుకూ కూలీల కొరత వేధిస్తున్నది. సేద్యంలో రైతన్నపై పెట్టుబడుల భారం పెరిగిపోతున్నది. మరోవైపు ఉపాధి హామీలో పొలం పనులు మాత్రమే వచ్చిన రైతు కూలీలకు పని కల్పించలేని పరిస్థితులు నెలకొనగా, �
ఉపాధి హామీ కూలీల వేసవి భత్యానికి కేంద్ర ప్రభు త్వం ఎగనామం పెట్టింది. ప్రతి సంవత్స రం ఫిబ్రవరి నుంచి మే వరకు కూలీలకు అదనంగా ఇచ్చే వేసవి భృతి ఇవ్వడం లే దు. కూలీలకు కూలి గిట్టుబాటు కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం