ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య భరోసా అందించే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) ఆదిలోనే అభాసుపాలవుతున్నది. రాష్ట్ర సర్కార్ అనుసరిస్తున్న అశాస్త్రీయ విధానం కారణంగా ఈహెచ్ఎస్ స్కీమ్ కిం�
Employees Health Scheme | రాష్ట్రంలో ఇన్స్టాల్మెంట్ల రాజ్యం నడుస్తున్నదని పలువురు ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించే విషయంలో వాయిదా పద్ధతుల వ్యవహారం నడుస్తున్నదని, ఎంప్లాయీస్ హెల్
ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) ప్రస్తుతానికి రాష్ట్రమంతటా అమలు కావడం లేదని ఈహెచ్ఎస్ ట్రస్టు సీఈవో ప్రకటనలో తెలిపారు. ఆగస్టు మొదటి వారంలో రాష్ట్రమంతటా ఈహెచ్ఎస్ స్కీమ్ అమల్లోకి వస్తుందని �
రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య భరోసా కింద ప్రభుత్వం జారీచేసిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) కార్డులు పనిచేయడం లేదు. దవాఖానల్లో ఈ కార్డు చూపిస్తే వైద్యం చేయడం లేదు. మొత్తంగా ఈ స్కీమ�
రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు నగదురహిత వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్)లో మరిన్ని మార్పులు చేసినట్టు తెలిసింది.
రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లకు నగదురహిత వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఈహెచ్ఎస్ (ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్)ను ప్రారంభించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సహచర మంత్రి దామోదర రాజనర్సింహ
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్)ను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న ది. ఈ నెల 15న డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామని ఇదే తేదీ నుంచి ఉచిత వైద్య సేవల�
రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) జూలై 15 నుంచి అమల్లోకి రానున్నది. అదే తేదీ నుంచి ఉద్యోగులకు ఉచిత వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది.
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తామని ప్రకటించిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) ఉద్యోగులను తీవ్ర గందరగోళానికి గురిచే�