తెలంగాణ ఆర్టీసీలో కొందరు వ్యక్తులు తమ మనుగడ కోసం ఉద్యోగులను, కార్మికులను రెచ్చగొడుతున్నారని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తుల మాయలో ఉద్యోగులెవ్వరూ పడొద్దని పిలుపునిచ్చారు. హైదరా�
టీఎస్ ఆర్టీసీలోని అన్ని కార్మిక సంఘాల ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరించాలని, ఈ మేరకు లేబర్ కమిషనర్కు ఈ నెల 24లోపు లేఖలు అందజేయాలని వివిధ కార్మిక సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.