హనుమకొండ, మే 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదిలీ ప్రక్రియ అభాసుపాలవుతున్నది. నిబంధనల అమలుపై సర్కార్ దృష్టి పెట్టకపోవడంతో నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతున్నది. బదిలీల
దేవాదాయ శాఖలో ఉన్నతాధికారులు అడ్డగోలుగా దోపిడీకి తెగబడుతున్నారు. దేవుడికి మొక్కులు చెల్లించుకోకున్నా ఫర్వాలేదు కానీ తమకు ముడుపులు చెల్లించకుంటే ఏ పనీ కాదని తేల్చిచెప్తున్నారు.
వికారాబాద్ : పోలీస్ అధికారులు బాధ్యతగా ఉండి, ప్రజల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమావే�