ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ప్రకటించిన సవరణలపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆర్థిక వ్యవస్థను తప్పుగా నిర్వహిస్తున్న ప్రభుత్వం వేతనజీవులను శిక్షిస్తున్నదని ఆరోపించాయి. కాంగ్రెస్ ఎంపీ
కేవలం ఒక్క లాగిన్తోనే ఖాతాదారులు తమ ఖాతా వివరాలను తెలుసుకునే సౌకర్యాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ప్రవేశపెట్టింది. బహుళ లాగిన్లు అవసరం లేకుండా సభ్యుల పోర్టల్లోనే తమ లావాదేవీలను తెలుసుక�