ఏడాది గడిచినా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలే.. ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వమంటే ఇదేనా అని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ప్రశ్నించారు. టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని బుధవారం నాం�
తెలంగాణ (Telangana) సత్వర అభివృద్ధికి పరిపాలనా సంస్కరణలు (Administration reforms) గొప్ప చోదకశక్తిగా పనిచేశాయని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. పరిపాలనా వ్యవస్థ ప్రజలకు చేరువైందని, పర్యవేక్షణ సులభతరమైందని చెప్పారు.