ఆహుతులకు ఆహ్వాన పత్రికలు అందించి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పాల్గొంటున్న కార్యక్రమానికి రావాల్సిందిగా కొత్తూరు మున్సిపాలిటీ పాలకవర్గం ఆహ్వానిస్తున్నది. బొకేలతోపాటు ఆహ్వాన పత్రికలు అంద
కళాశాల విద్యలో ప్రభుత్వం కీలక సంస్కరణలు తెచ్చింది. డిగ్రీ కాలేజీల్లో 15 ఏండ్లు పనిచేసిన లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను ప్రొఫెసర్లుగా పరిగణిస్తూ కొత్త సర్వీస్ రూల్స్ను అమలు చేసింది.