Air India flight crash | విమానం ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికుల కుటుంబ సభ్యులు కూడా ఆందోళనతో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. దీంతో ఎమర్జెన్సీ వార్డుల్లో గందరగోళం ఏర్పడింది.
ఎంజీఎం దవాఖాన ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కు. ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి వందలాది మంది ప్రజలు వివిధ ఆరోగ్య సమస్యలతో నిత్యం వస్తుంటారు.
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీని కరోనా నాలుగో దశ వణికిస్తున్నది. కరోనా బారినపడి ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉన్న ప్రముఖ వ్యక్తులు ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి క్యూకడుతున్నారు. దీంతో ఎమర్జ�