ఎమార్ ప్రాపర్టీస్ వ్యవహారాన్ని పరిషరించేందుకు న్యాయ నిపుణులతో కూడిన మరో కమిటీని ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. వివిధ దర్యాప్తు ఏజెన్సీల కేసులు, చార్జీషీట్లు, న్యాయపరమైన అంశాల
ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసుల్ని కొట్టేయాలని ఆ కేసులో నిందితుడైన కోనేరు రాజేంద్రప్రసాద్ కొడుకులు మధు, ప్రదీప్ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై హై