ధాన్యం దళారులపాలవుతున్నదనడానికి ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లే నిదర్శనంగా నిలుస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో ప్రతి సీజన్కు రాగట్లపల్లి కొనుగోలు కేంద్రంలో ఐదు వేల క్వింటాళ్ల వరకు కొనుగోళ్లు జరిగేవ�
వచ్చే నెలలో ఇంటికి వచ్చేందుకు సిద్ధమవుతున్న ఆ వలసజీవి గుండె మధ్యలోనే ఆగిపోయింది. పెద్దదిక్కు రాక కోసం ఆనందంగా ఎదురుచూస్తున్న ఆ కుటుంబం విషాదంలో మునిగింది.