బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నా రు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మెంగారం గ్రామం నుంచి జీఎన్ఆర్ గార్డెన�
సంక్షేమ పథకాల అమలుకు తెలంగాణ రాష్ట్రం కేరాఫ్గా మారిందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండలంలోని గుర్జాల్ గ్రామంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలకు బుధవారం భూమిపూజ చేశారు.